Home తాజా వార్తలు జూన్ నుంచి పెరగనున్న సిమెంట్ ధరల రేట్లు…

జూన్ నుంచి పెరగనున్న సిమెంట్ ధరల రేట్లు…

3
0

రాను రాను ధరలు పెరుగుతుండడంతో సామాన్య జనాలపై భారం బాగా పడుతుంది.నిత్యావసరాల ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్యులపై భారం మరింత ఎక్కువైంది.కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారికి సిమెంట్ ధరల పెరుగుదల మరింత ప్రభావం చూపిస్తుంది.ఇటీవలే ప్రముఖ సిమెంట్ కంపెనీ అయినా ఇండియా సిమెంట్స్ సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు.ఆయా కంపెనీలు జులై నెల నుంచి విడత వారీగా ధరలను పెంచేందుకు సిద్ధం గా ఉన్నాయి.

రూ.55 మేర ఈ ధరలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వీటికి కారణం ముడి పదార్ధాల ధరలు పెరగడం మరియు ఉత్పత్తి వ్యయాలు పైకి చేరడం అని కంపెనీలు పేర్కొంటున్నాయి.సిమెంట్ బస్తా రేటు జులై 1 నుంచి రూ 20 పెరుగుతున్నట్లు సమాచారం.మొత్తంగా సిమెంట్ బస్తా రేటు రూ 55 పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

Cement Price
Cement Price

కొత్తగా ఇల్లు కట్టునే వారి మీద ఇది ప్రభావం చూపనుంది.దీని ప్రభావం సిమెంట్ అమ్మకాలపై కూడా పడనుంది.కంపెనీ నష్టాలూ 2021 -2022 నాలుగో త్రైమాసికంలో రూ 230 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.ఇదే త్రైమాసికంలో గత ఆర్ధిక సంవత్సరంలో రూ 71 .6 కోట్లు లాభాలు నమోదు అయినట్లు సమాచారం.

Previous articleరజనీకాంత్ బాషా బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా…
Next articleమహేష్ దగ్గరకు వెళ్లి అలా అడిగినందుకు నన్ను స్టూడియో మొత్తం పరిగెత్తించాడు..వైరల్ అవుతున్న సూపర్ స్టార్ కృష్ణ కామెంట్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here