శనివారం రోజున ఈ 5 వస్తువులను అస్సలు కొనకూడదు…ఎందుకంటే…

శనివారం రోజున కొన్ని వస్తువులను కొంటే జీవితంలో లేని పోనీ సమస్యలు మరియు ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకోవలసి వస్తుంది అని చాల మంది నమ్మకం.శనీశ్వరుడికి శనివారం ప్రీతికరమైన రోజు అని చెప్తుంటారు.ఆ రోజున కొన్ని వస్తువులను కొనకూడదు ఒకవేళ కొన్నట్లయితే అశాంతి చేకూరుతుంది అని చాల మంది నమ్ముతుంటారు.మరి అవి ఏంటంటే..ఉప్పు:శనివారం రోజున ఉప్పు అస్సలు కొనకూడదట.

ఒకవేళ కొన్నట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు మరియు ఆర్ధిక ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే అని చాల మంది నమ్ముతారు.పప్పులు:సూర్యుడు మరియు అంగారకుడికి మధ్య పప్పులకు సంబంధం ఉంది అని చాల మంది చెప్తుంటారు.శనికి ఇద్దరికీ మధ్య శత్రుత్వం ఉండడం వలన ఆ రోజున పప్పులు కొన్నట్లయితే శని ఉగ్ర రూపం దాల్చుతుంది అని చెప్తుంటారు.దాంతో అనేక సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది.ఆవ నూనె:శనీశ్వరుడుకికి ఆవనూనె చాల ఇష్టం అయినప్పటికీ కూడా ఆ రోజున నూనె అస్సులు కొనుగోలు చేయకూడదట.

ఒకవేళ కొన్నట్లయితే శారీరక భాధలు మరియు అనారోగ్య సమస్యలు వస్తాయి అని చాల మంది నమ్మకం.శనివారం రోజున శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఆవనూనె నైవేద్యం పెట్టి ఆవనూనె దీపం వెలిగిస్తే శుభప్రదం అని చాల మంది నమ్మకం.ఇనుప వస్తువులు:శనివారం రోజున ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.అయితే ఆ రోజున ఇనుప వస్తువులను దానం చేయవచ్చు.తోలుతో చేసిన వస్తువులు:ఆ రోజున తోలుతో చేసిన వస్తువులు అయినా పర్సులు,బెల్టులు మొదలైనవి కొనకూడదట.ఒకవేళ కొన్నట్లయితే జీవితంలో సమస్యలు ఏర్పడి చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి అని చాల మంది నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *